మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డ్ ఇస్లాంపురం నందుమాజీ కౌన్సిలర్ ఘని మరియు కౌన్సిలర్ ఫరూక్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం 24వ రోజు ఉపవాస దీక్షలలో భాగంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ నిర్వహించుకోవాలని కోరారు.