KNR: గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందవచ్చని వీణవంక గ్రంథ పాలకురాలు కనకలక్ష్మి తెలిపారు. ఆదివారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళా సంఘాల వయోజనులకు పఠనా శక్తిపై అవగాహన కల్పించారు. IKP కో-ఆర్డినేటర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వం పొంది, విద్యాభివృద్ధి సాధించాలని కోరారు.