JGL: ధర్మపురి పట్టణంలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆశా కార్యకర్తలు ముట్టడించారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు గేట్లు తీసుకుని లోపలికి వెళ్లి క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సంఘం నాయ కులు మాట్లాడుతూ పెండింగ్లోని కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.