MULG: జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇప్పటివరకు రూ.133.25 కోట్ల విలువైన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ దివాకర మంగళవారం తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.