HNK: కలెక్టరేట్లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శిక్షణ కార్యక్రమానికి హాజరై ప్రజా ప్రతినిధులకు పలు సూచనలను చేశారు. 99 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు.