SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 91 మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను బీఆర్ఎస్ నాయకులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పిల్లలు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.