WNP: గోపాల్ పేట్ శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భారీ విరాళం ప్రకటించారు. రూ.2,50,000 విరాళం అందజేసి సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలతో పాటు కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.