NZB: మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో నీటి సమస్య తీర్చినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావును గురువారం గ్రామస్థులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువాలతో సన్మానించారు. సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేశారు. నాయకులు విఠల్, గ్రామ అధ్యక్షుడు దత్తు, మాజీ సర్పంచ్ రాజు, సంజు, బాలాజీ తదితరులున్నారు.