KNR: సైదాపూర్ మండలం జాగీర్పల్లిలో ఆదివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తొంట రజినీకాంత్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యుడు విజేందర్ రావు మాట్లాడుతూ.. గ్రామంలోని మొత్తం 287 పశువులకు ముందస్తు వ్యాధి నివారణ టీకాలు విజయవంతంగా వేసినట్లు ఆయన తెలిపారు.