JGLG: రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గోరేమియాకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60 వేల చెక్కును ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి,. పాల్గొన్నారు.