KNR: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాలో భాగంగా ఈ నెల 13న కరీంనగర్ ప్రభుత్వ ఐటిఐలో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తునట్లు ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డిజిల్ మెకానిక్, తదితర కోర్సులో పాస్ అయిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైనా వారికి రూ.15 వేల రూపాయిల స్టయిఫండ్ చెల్లిస్తారని అన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.