JN: నేటి సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంకు చెందిన సోషల్ మీడియా విభాగం నేతలు నేడు ఎర్రబెల్లిని కలిశారు. అనునిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు ఎర్రబెల్లి సూచించారు.