MHBD: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) వెల్లడించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.