ASF: పిల్లలు సరదా కోసం చెరువులు, కాలువలకు ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. మధ్యాహ్నం వేళల్లో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. కచ్చితంగా పెద్దల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్లేలా చూడాలని SP కోరారు.