BDK: అశ్వాపురం ప్రాంతానికి చెందిన తాటి భువన్ చందు అనే బాలుడు ఇటీవల అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల అభ్యర్థనతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం వైరా పోలీసల అదుపులో ఉన్నట్లు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.