NZB: మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు NZB ఏసీపీ బీ. ప్రకాష్ యాదవ్ తెలిపారు. ప్రధాన నిందితుడు, మృతుడి మేనల్లుడు దగ్గి సతీష్తో పాటు మరో ఆరుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కారు, మోటార్ బైక్, కమ్మకత్తి, ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిదన్నారు.