AP: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే AP PGECET-2026 గడువు రేపటితో ముగియనుంది. ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో చేరాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 28-30 తేదీల్లో పరీక్ష నిర్వహించనుండగా.. 15 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.