SDPT: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు 48 శాతం ఉండే అని ఈ రోజు అది 38 శాతానికి పడిపోయిందని రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో పదిశాతం మంది పిల్లలు తగ్గారని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవానికి హాజరయ్యారు.