HYDలో వ్యాపారులకే కాదు, సాధారణ జనానికి సైతం చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ATM యంత్రాలలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ యంత్రాలు వాటికి అనుకూలించకపోతే అందుకు తగ్గ యంత్రాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. కాగా.. ఇప్పటికే ముంబైలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ప్రక్రియ కొనసాగుతుంది.