BHPL: జిల్లా కోర్టులో ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్.సాయిత్రిలోక్ నాథ్ సూచించారు. మండల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తులు ఈ లోక్ అదాలత్లో పాల్గొని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ‘రాజీమార్గమే రాజామార్గం’ అని అన్నారు.