MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర రమేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. అతనికి ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. ఆ సోదరీమణుల వివాహం తర్వాత తన తండ్రి మరణించారు. దీంతో రమేష్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. తనకు వచ్చే సంపాదనతో కన్నతల్లిని చూసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు.