HNK: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని CPM మండల కార్యదర్శి సాంబయ్య, జిల్లా నాయకులు ఉపేందర్ అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ వద్ద భూ-నిర్వాసితులతో కలిసి CPM నేతలు నిరసన చేపట్టారు. భూములు కోల్పోయిన వారికి, స్థానిక యువతకు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.