MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ ట్రస్ట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. టీబీ నుంచి కోలుకున్న వారికి హెల్త్ కిట్లు అందజేశారు.