SRD: ఖేడ్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నేడు రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించారు. జూకల్ రైతు వేదికలో కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఇందులో ప్రధానంగా ఉద్యాన వన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారి మౌనిక రెడ్డి తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాంకేతిక సమాచారాన్ని సైంటిస్ట్ శైలజ రైతులకు సూక్ష్మంగా వివరించారు. ఇందులో HEO విట్టల్ ఉన్నారు.