GDWL: జోగులాంబ గద్వాల పట్టణంలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్రలో పాల్గొనవలసిందిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతును బజరంగ్ దళ్ నేతలు బుధవారం ఆహ్వానించారు. శోభాయాత్ర నిర్వహణ కోసం తన వంతుగా కొంత ఆర్థిక విరాళాన్ని అందజేసినట్లు బజరంగ్ దళ్ నేతలు తెలిపారు.