KMR: కామారెడ్డిలోని గురుకుల గిరిజన బాలుర పాఠశాలలో విద్యార్థికి పాముకాటు సంఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ ఆమర్నాథ్ సింగ్ స్పందించారు. ప్రస్తుతం విద్యార్థి బానోత్ చరణ్ ఆరోగ్యం నిలకడగాఉందని, భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ బి. సిసంక్షేమ సంఘం అధ్యక్షుడు మంగలి ఎల్లయ్య, వర్కింగ్ అధ్యక్షులు నాగేంద్రవరప్రసాద్ కో ఆర్డినేటర్ నరేందర్ ఉన్నారు.