NRPT: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డా. వినీత్ IPS శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు సమృద్ధిగా పంటలు పండించాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.