ASF: కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని గోవర్ హెట్టి శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో మార్చి 22 నుంచి 24 వరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు MLC దండే విఠల్, మాజీ ZP ఛైర్మన్ గణపతితో పాటు పలువురు నేతలను నిర్వాహకులు ఆహ్వానించారు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.