ADB: భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయాలనీ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో డా. అంబేద్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 14వ తేదీన ఇంద్రవెల్లిలో జరిగే డా. అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలన్నారు.