HNK: శాయంపేట(M) నరసింహులపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చిలకయ్య నిన్న రాత్రి మరణించారు. ఈ మేరకు నేడు ఆయన పార్థివదేహానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను గండ్ర పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.