MDK: రామాయంపేట వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తూప్రాన్ మండలం నర్సంపల్లి రెడ్యానాయక్ తాండకు చెందిన సాయి (24) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి