BHNG: మోత్కూరు మండలం పనకబండకు చెందిన మారుపాక మమత అనారోగ్యంతో HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి పరిస్థితిని ఉప సర్పంచ్ మల్లేశం, తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కడియం రామచంద్రయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో CMRF నిధుల కోసం దరఖాస్తు చేయించి చెక్కును అందజేశారు.