SRPT: జాజిరెడ్డిగూడెం(మం) అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సామేలు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యసంపదలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానన్నారు.