NZB: సిరికొండ మండల ఇవాళ కొండూరు ఐకేపీ సెంటర్ను తహసీల్దార్ రవీందర్ రావు సందర్శించారు. సెంటర్లోని సమస్యలు, ఎంట్రీ రికార్డులు, ట్రాక్ షీట్లు సమగ్రంగా పరిశీలించారు. పని తీరును తెలుసుకుని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఏ, సీసీ, ఏపీఎం, అలాగే రైతులు పాల్గొన్నారు.