HNK: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం MCPI(U) జిల్లా కార్యదర్శి హంసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ MLA, MCPI(U) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ ఓంకార్ శతజయంతి ఉత్సవాల గోడపత్రులను ఆవిష్కరించారు. ఈనెల 17న HYDలో ‘చట్టసభల్లో ఓంకార్ గారి పాత్ర’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సభ నిర్వహించనున్నారు. MCPI (U) నేతలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.