MLG: వెంకటాపూర్ మండలంలోని అడవిరంగాపూర్ గ్రామంలో పరాభవ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని సర్పంచ్ సర్పంచ్ దొంతరబోయిన లక్ష్మి-కుమారస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.