BDK: పాల్వంచ పెద్దమ్మ గుడిలో భక్తులు మొక్కుబడిగా సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు దేవాలయ ఆవరణలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రారంభమవుతుంది. OCT 9, 2025 నుంచి మార్చి 19, 2026 వరకు భక్తుల ద్వారా వచ్చిన మొత్తాన్ని లెక్కించడం జరుగుతుందని ఆలయ ఈవో రజిని కుమారి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు ప్రకటించారు.