BDK: పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని తాగునీటి సమస్యలు, వ్యవసాయ భూముల, పోడు సమస్యలను పరిష్కరించి రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు.
Tags :