KMM: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సత్తుపల్లిలో ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి హాజరయ్యారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మొదటి కార్యక్రమం 200 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందించారు. విశ్వానికి మొదటి గురువు తల్లి అని ఏమిలే వెల్లడించారు.