వనపర్తి: విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలో రాసేలా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాల మొత్తం 7212 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.