MNCL: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండల కేంద్రం, లంబడితండ (కె) గ్రామాల్లో పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం పల్లె దవాఖానను సందర్శించి వార్డులు, మందుల నిల్వలను తనిఖీ చేసి, పనులు వేగవంతం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.