NZB: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మొత్తం రూ. 7.20 లక్షల విలువైన మూడు లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాలను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. తమకు ప్రాణభిక్ష పెట్టిన ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.