NGKL: లక్ష్మాపురం గ్రామ రైతులు బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి డీ-82 కేఎస్ఐ కాల్వపై వంతెన నిర్మించాలని విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటయ్య గౌడ్, రంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.