MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఐదు రూపాయల భోజనం కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత డబ్బులతో పేద ప్రజలు తినేందుకు ఏర్పాటు చేయిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.