TG: అసెంబ్లీలో ఇందిరమ్మపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ తమ దేవత అని వ్యాఖ్యానించారు. వాజ్ పేయీ కూడా ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాతా అని అన్నారని గుర్తు చేశారు. రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.