MNCL: పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని MLA ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.