MDK: బాలలందరికీ న్యాయం, బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం బడిలో చేర్పిద్దామని చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ పేర్కొన్నారు. విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రచార రథం ప్రారంభించారు. 2001లో స్థాపించబడి రెండు దశాబ్దాల పైబడి రాష్ట్రంలో అనేక జిల్లాల యందు బాలబాలికలు, స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పనిచేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.