MHBD: కేసముద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని BRS పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు వెంటనే గన్ని బ్యాగులను అందజేసి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వెనువెంటనే డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు.