JGL: జగిత్యాల పట్టణలో జరిగిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంచినీళ్ల బావి, ఈద్గా ప్రాంతంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ ఛైర్మన్ సమీండ్ల వాణి, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు.