ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ను BCCI తాజాగా ప్రకటించింది. లీగ్ దశలోని మిగిలిన 50 మ్యాచ్లను 12 వేదికలలో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, HYD, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్పూర్, చండీగఢ్లలో జరగనున్నాయి. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి దశ మ్యాచ్లు జరగనున్నాయి.